Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేపాల్, టిబెట్‌లో ప్రకృతి బీభత్సం.

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:47 PM అమరావతిGeneral
ప్రకృతి ప్రకోపించినప్పుడు ఎంతటి మానవ నిర్మాణమైనా దాని శక్తిని తట్టుకోలేదని ఈ వీడియో చూపిస్తోంది. హిమాలయ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిపై అన్ని దేశాలు, రాష్ట్రాలు మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. నేపాల్, టిబెట్‌లో వరదలతో ప్రభావితమైన ప్రతి ఒక్కరి కోసం ఉదయం ప్రార్ధిస్తోంది.

Comments

G
Loading comments...