వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లంపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో బంజారా తీజ్ పండుగ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. బంజారా సోదరీ సోదరులతో సరదాగా ముచ్చటించి సంఘం నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.
నాయకుల వినతులపై సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్, పాల్గొన్నారు.
Comments
Loading comments...

