Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీనగర్‌లో భద్రతను కట్టుదిట్టం

Follow Udayam on Google
భరత్ తేజ Aug 11, 2026 8:31 AM ఆల్ ఇండియా జాతీయ
80వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో శ్రీనగర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ, అనుమానితులు, వాహనాలపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. కీలక ప్రాంతాల్లో ఫ్రిస్కింగ్‌ను ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...