వార్తలకు తిరిగి వెళ్లండి

పులుల సంరక్షణ, నిర్వహణ చర్యలపై అధ్యయనం కోసం ఏపీ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో హైపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ కమిటీ నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్లోని పులుల సంరక్షణ వ్యవస్థను సమీక్షించనుంది.
రెండు రోజుల క్రితం ఆడ పులి అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...
