Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

పవన్ కుమార్ Jul 09, 2026 1:16 AM అమరావతి 4 viewsabout 2 hours ago
నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు - Udayam Digital
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపుల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...