వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపుల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...