Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్లాపి పొడిలో ఘోర విషం

రేఖ దేవి Jul 09, 2026 2:09 AM కడప 2 viewsabout 1 hour ago
కళ్లాపి పొడిలో ఘోర విషం - Udayam Digital
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో తయారవుతున్న కళ్లాపి పొడి ప్రాణాంతకమని తనిఖీల్లో తేలింది. ఇందులో పారిశ్రామిక రంగుల కోసం వాడే ‘ఆరమైన్-ఓ’ అనే రసాయనాన్ని కలిపినట్లు గుర్తించారు. ఈ పొడి కలిపిన నీళ్లు తాగి ఏడాదిన్నరలో 19 మంది మరణించారు. దీంతో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో అధికారులు ఐదు తయారీ యూనిట్లను సీజ్ చేశారు.

Comments

G
Loading comments...