వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీ సీఎంకు తెలంగాణ లారీ ఓనర్ల సంఘం డిమాండ్

తెలుగు రాష్ట్రాల మధ్య గూడ్స్ వాహనాలకు వెంటనే 'సింగిల్ పర్మిట్' విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ లారీ ఓనర్స్ సంఘం ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేసింది.
ఏపీలో రూ.1,500 ఫైన్లు వేస్తున్నారని, 2 లక్షల లారీల ప్రయోజనాల కోసం ఈ విధానం తెlakపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సూర్వి యాదయ్యగౌడ్ హెచ్చరించారు.
Comments
Loading comments...