వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల మధ్య గూడ్స్ వాహనాలకు వెంటనే 'సింగిల్ పర్మిట్' విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ లారీ ఓనర్స్ సంఘం ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేసింది.
ఏపీలో రూ.1,500 ఫైన్లు వేస్తున్నారని, 2 లక్షల లారీల ప్రయోజనాల కోసం ఈ విధానం తెlakపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సూర్వి యాదయ్యగౌడ్ హెచ్చరించారు.
Comments
Loading comments...

