Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో పిడుగుపాటు.. 21 ఆవులు మృతి

Follow Udayam on Google
పవని రెడ్డి Jun 27, 2026 12:08 PM ములుగు General
ములుగులో పిడుగుపాటు.. 21 ఆవులు మృతి - Udayam
ములుగు జిల్లా అంకంపల్లిలో పిడుగు పడి 21 ఆవులు, ఒక ఎద్దు మృతి చెందాయి. అలాగే లింగాల గ్రామంలో విద్యుదాఘాతంతో మరో ఎద్దు చనిపోయింది. ఈ ఘటనలతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమను ప్రభుత్వమే ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...