వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా వర్కర్లపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఘట్కేసర్లో జరిగిన సమావేశంలో వీరికి ఉద్యోగ భద్రత, ప్రతి నెలా స్థిరమైన వేతనం కల్పించాలని ప్రభుత్వం కోరారు.
ప్రజారోగ్య సేవల్లో ఆశా వర్కర్ల పాత్ర కీలకమని, కనీస సౌకర్యాలు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

