వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం చెరువు కట్టపై మూడు వాహనాలు ఢీకొనడంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రాయవరం స్టేషన్ వైపు నుంచి వస్తున్న ఆటో ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి బైక్ను ఢీకొట్టింది.
ఆ తర్వాత కారు, ఆటో కూడా ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్ చెరువులోకి దూసుకెళ్లగా, బైక్పై ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
Comments
Loading comments...
