Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం

విఘ్నేష్ రెడ్డి Jul 24, 2026 12:13 PM వరంగల్about 1 hour ago
ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం - Udayam Digital
ఎల్‌నినో ప్రభావంతో కేంద్రం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 18 కిలోల బియ్యం అందజేయనున్నారు. ఈనెల 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచించారు. ఆగస్టులో రేషన్ దుకాణాలు 22 రోజులు పనిచేయనున్నాయి.

Comments

G
Loading comments...