Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరప చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

Follow Udayam Digital on Google
కరప చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్ - Udayam Digital
కరపలో ఇంట్లో చోరీ చేసిన ముగ్గురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దొంగిలించిన సొత్తులో రూ.22 వేల మినహా మిగిలిన నగదు, బంగారాన్ని నిందితులు బాధితుడి ఇంట్లోనే పడేసినప్పటికీ, పోలీసులు విచారణ జరిపి వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...