వార్తలకు తిరిగి వెళ్లండి

కరపలో ఇంట్లో చోరీ చేసిన ముగ్గురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దొంగిలించిన సొత్తులో రూ.22 వేల మినహా మిగిలిన నగదు, బంగారాన్ని నిందితులు బాధితుడి ఇంట్లోనే పడేసినప్పటికీ, పోలీసులు విచారణ జరిపి వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...
