Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడో రోజు ఆటకు వర్షం ముప్పు

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 7:56 AM జాతీయంక్రీడలు
మూడో రోజు ఆటకు వర్షం ముప్పు - Udayam
కొలంబోలో భారత్‌-శ్రీలంక రెండో టెస్టు మూడో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఉదయం వర్షం పడే అవకాశం 82 శాతంగా అంచనా వేశారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్‌ చేసింది. శ్రీలంక 8/2తో రెండో రోజు ముగించి, ఇంకా 495 పరుగుల వెనుకంజలో ఉంది.

Comments

G
Loading comments...