Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ ఔట్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:29 PM జాతీయంక్రీడలు
హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ ఔట్‌ - Udayam
హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన పూల్‌-ఇ మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో 5-3 తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. భారత మహిళల జట్టు కూడా సెమీఫైనల్‌కు అర్హత సాధించలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్‌ తరఫున సుఖ్‌జీత్‌ సింగ్‌ మూడు గోల్స్‌ సాధించినా, ఫలితం దక్కలేదు.

Comments

G
Loading comments...