Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జురేల్‌ శతకం.. భారత్‌ పట్టు

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 6:08 AM జాతీయంక్రీడలు
జురేల్‌ శతకం.. భారత్‌ పట్టు - Udayam
శ్రీలంకతో రెండో టెస్టులో ధ్రువ్‌ జురేల్‌ అజేయ శతకంతో మెరిశాడు. జురేల్‌ 115, పంత్‌ 63 పరుగులు చేయడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం ప్రసిధ్‌ కృష్ణ, సుతార్‌ చెరో వికెట్‌ తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 3 ఓవర్లలో 8/2తో నిలిచింది.

Comments

G
Loading comments...