వార్తలకు తిరిగి వెళ్లండి

మడకశిరలో దొంగిలించిన బంగారం కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన చోరీల బంగారాన్ని కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
ఇటీవల కర్ణాటక పోలీసులు పలుచోట్ల బంగారం స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో కొందరు వ్యాపారుల పాత్రపై ఆరోపణలు రావడంతో దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...
