వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు త్యాగరాజనగర్లో వృద్ధురాలి ఇంట్లో 48 గ్రాముల బంగారు గొలుసు చోరీకి గురైన ఘటనపై వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంటరిగా నివసించే ఆదిశేషమ్మ ఇంట్లో పనిచేసే మహిళ బయటకు వెళ్లిన సమయంలో గతంలో పనిచేసిన ఓ మహిళ వచ్చి వెళ్లింది.
అనంతరం బీరువాలోని గొలుసు కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

