Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి భవాని నగర్‌లో చోరీ

Follow Udayam on Google
శివ కుమార్ Aug 04, 2026 12:10 PM తిరుపతిGeneral
తిరుపతి భవాని నగర్‌లో చోరీ - Udayam
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవాని నగర్‌లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి 30 గ్రాముల బంగారు నగలను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలిసిన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...