వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధ దంపతుల ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసులో పని మనిషిని పోలీసులు అరెస్ట్ చేసి 9 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇల్లెందులో జరిగిన ఈ ఘటన వివరాలను డీఎస్పీ వెంకన్నబాబు వెల్లడించారు.
నాలుగు నెలలుగా పని మనిషిగా ఉన్న షీబా రాణి చోరీకి పాల్పడినట్లు విచారణలో అంగీకరించిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

