వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీసీపీజీసెట్–2026 ఫలితాలను ఆగస్టు 5న విడుదల చేయనున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాల ప్రకటన కార్యక్రమం జరుగుతుందని కన్వీనర్ ఆచార్య రాజేందర్ కట్ల తెలిపారు.
టీజీసీహెచ్ఈ ఛైర్మన్ ఆచార్య వి. బాలకిష్టా రెడ్డి, కేయూ వైస్చాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేయనున్నారు.
Comments
Loading comments...
