వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
టీజీ20 లీగ్ విజేత హైదరాబాద్

Photo Gallery
టీజీ20 లీగ్ తొలి సీజన్ విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నిలిచింది. ఫైనల్లో ఖమ్మం ఏసెస్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఖమ్మం నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 17.4 ఓవర్లలోనే ఛేదించింది.
అభిరథ్ రెడ్డి (48), వైష్ణవ్ రెడ్డి (41*) కీలక ఇన్నింగ్స్లతో జట్టును గెలిపించారు. 3 వికెట్లు తీసిన యశ్వీర్ గౌడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా, గవర్నర్, డిప్యూటీ సీఎం తదితర ప్రముఖులు ఈ మ్యాచ్ను తిలకించారు.
Comments
Loading comments...


