వార్తలకు తిరిగి వెళ్లండి
అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం: జి.ఎస్. చెన్నయ్య

నాదర్గుల్లోని వివేకానంద కాలనీ అభివృద్ధిని అడ్డుకుంటూ బోర్డు సభ్యులను బెదిరిస్తున్న వారిపై అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి.ఎస్. చెన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వప్రయోజనాల కోసం చేసే బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కాలనీ సమావేశంలో అధ్యక్షుడు గడిగె కృష్ణ గౌడ్, సభ్యులు తీర్మానించారు.
Comments
Loading comments...