వార్తలకు తిరిగి వెళ్లండి

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాద ప్రాంతమైన వెస్ట్బ్యాంక్లో ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఇజ్రాయెల్ సెటిలర్ల దాడుల నేపథ్యంలో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు మృతి చెందారు.
టెల్ గ్రామంలో మృతి చెందిన నలుగురు పాలస్తీనియన్లకు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇజ్రాయెల్ సైనిక ఆంక్షల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.
Comments
Loading comments...

