వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండలో ధర్నాకు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అరెస్టు చేసే సమయంలో వైకాపా శ్రేణులు రాళ్లు, సిలిండర్లు విసిరి ఆందోళనకు దిగాయి.
ఈ ఘటనలో పలువురు పోలీసులు, విలేకర్లు గాయపడ్డారు. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, కార్యకర్తలు రహదారిపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు.
Comments
Loading comments...
