వార్తలకు తిరిగి వెళ్లండి
జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

బాష్పవాయు ప్రయోగం, లాఠీఛార్జి జరిగినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద ఆందోళనను పునఃప్రారంభించారు.
ఆందోళన సందర్భంగా కొందరు దుండగులు రాళ్లు రువ్వడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...