వార్తలకు తిరిగి వెళ్లండి
ఇక ‘మీ సేవ’లోనే టెన్త్ డూప్లికేట్ సర్టిఫికెట్లు

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యార్థం 'మీసేవ' పోర్టల్లో సరికొత్తగా "SSC Memo e-Copy" సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా 2004 నుండి 2024 వరకు గల పదో తరగతి డూప్లికేట్ మెమోలను ఇకపై సులభంగా పొందవచ్చు.
కేవలం 62 రూపాయల రుసుము చెల్లించి సమీప మీసేవ కేంద్రాల ద్వారానే ఈ సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, దీనివల్ల బోర్డు కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...