వార్తలకు తిరిగి వెళ్లండి
తెనాలి సాహితీవేత్తకు మరో గౌరవం

తెనాలి రచయిత షేక్ అబ్దుల్ హకీంజాని రాసిన ఆర్చర్ శీతల్ దేవి జీవిత చరిత్రను మహారాష్ట్ర ఆరో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో చేర్చారు.
గతంలోనూ ఈయన రాసిన రెండు కథలను 11, 12 తరగతుల పుస్తకాల్లో చేర్చడం విశేషం. ఈ గౌరవానికి ఆయన కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...