Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్నం వేధింపులకు వివాహిత బలి

విక్రాంత్ రెడ్డి Jul 10, 2026 2:31 AM విశాఖపట్నం 1 viewsabout 1 hour ago
కట్నం వేధింపులకు వివాహిత బలి - Udayam Digital
విశాఖపట్నం ఎండాడ బీసీ కాలనీలో అదనపు కట్నం వేధింపులు భరించలేక సంధ్య (23) అనే వివాహిత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివాహమైన ఏడాది వరకు ఈ దంపతులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత పిల్లలు పుట్టడం లేదనే సాకుతో భర్త వలస రాము, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడంతో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...