Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి రణరంగ చౌక్‌ వద్ద అమరవీరులకు నివాళులు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 1:10 PM గుంటూరుGeneral
తెనాలి రణరంగ చౌక్‌ వద్ద అమరవీరులకు నివాళులు - Udayam
1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో తెనాలి అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. బుధవారం రణరంగ చౌక్‌ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన ఆయన, వారి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చే అంశాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సత్కరించి, వారి పోరాటం భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలన్నారు.

Comments

G
Loading comments...