Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బావిలోకి దూసుకెళ్లిన టెంపో.. 14 మంది మృతి

Ravi Singh Jun 14, 2026 1:50 PM అల్ ఇండియా 26 viewsabout 20 hours ago
మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా తండువాడి సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పికప్ వాహనం అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో 14 మంది భక్తులు మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. బావికి రక్షణ రెయిలింగ్ లేకపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన వెంటనే వాహనం నేరుగా నీటిలో పడిపోయింది. మృతులంతా పండర్‌పూర్ తాలూకా రంజని గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

Comments

G
Loading comments...