వార్తలకు తిరిగి వెళ్లండి
పంజాబ్లోని జలంధర్-మక్సూదాన్ బైపాస్పై నిలిపివున్న ట్యాంకర్ లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...
