వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్లో భారత కాన్సుల్ జనరల్గా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు అధికారిగా వరంగల్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ ఇ.విష్ణువర్ధన్రెడ్డి నిలిచారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం డబ్ల్యూటీఐసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్–యూఏఈ మధ్య ఏఐ, సెమీకండక్టర్లు, స్టార్టప్లు, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో సహకారంపై చర్చించారు.
Comments
Loading comments...
