వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేన నూతన కార్యవర్గాన్ని అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ వై. వెంకటమూర్తిని నియమించారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు.
నియామకంపై ఉద్యమకారులు, వైద్యులు, కవులు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

