వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ పిలుపునిచ్చారు. సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా ఏటూరునాగారంలో నిర్వహించిన మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏచూరి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం పోరాడాలని సూచించారు.
Comments
Loading comments...

