Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెల్లాపూర్‌ ఆర్‌యూబీకి రూ.21 కోట్లు మంజూరు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీ

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 12, 2026 6:56 PM సంగారెడ్డిGeneral
తెల్లాపూర్‌ ఆర్‌యూబీకి రూ.21 కోట్లు మంజూరు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీ - Udayam
తెల్లాపూర్‌ – విద్యుత్‌నగర్‌ మార్గంలోని రైల్వే అండర్‌ బ్రిడ్జి అభివృద్ధికి కేంద్ర రైల్వే శాఖ 21 కోట్లు మంజూరు చేసినట్లు మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. శనివారం రైల్వే, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పనుల ప్రాంతాన్ని పరిశీలించారు. 25 ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేలా పనులు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...