Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీతో అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ ద్వైపాక్షిక భేటీ

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 12:04 PM అంతర్జాతీయంGeneral
బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. భారత్‌-యూఏఈ సంబంధాలు, పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు.

Comments

G
Loading comments...