Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12 సమీకృత ప్రజారోగ్య ల్యాబ్‌లను ప్రారంభించిన నడ్డా, చంద్రబాబు

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 12:33 PM అమరావతిGeneral
కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజారోగ్య సేవలను మరింత బలోపేతం చేయడంలో ఈ ల్యాబ్‌లు కీలకంగా పనిచేయనున్నాయి.

Comments

G
Loading comments...