Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ–ఇథియోపియా ప్రధాని భేటీ

Follow Udayam on Google
Ram Sep 12, 2026 12:10 PM జాతీయంGeneral
మోదీ–ఇథియోపియా ప్రధాని భేటీ - Udayam
18వ బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ఢిల్లీలో ఇథియోపియా ప్రధాని డాక్టర్‌ అబీ అహ్మద్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఆర్థిక, రక్షణ, భద్రత, సామర్థ్య నిర్మాణ రంగాల్లో సహకారంపై చర్చించారు. ప్రాంతీయ పరిస్థితులతో పాటు గ్లోబల్‌ సౌత్‌ అంశాలపై ఇథియోపియా పాత్రను ప్రశంసించారు. భారత్‌–ఇథియోపియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

Comments

G
Loading comments...