వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ నీటి వివాదం

గోదావరి వరద నీరు వృథాగా పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్ రావు విమర్శించారు. కన్నెపల్లి మోటార్లు నడిపే అవకాశం ఉన్నా నడపడం లేదన్నారు.
రాజకీయ కక్షతో సొంత రాష్ట్ర రైతుల పొలాలను ఎండబెడుతూ, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించేలా చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Comments
Loading comments...