Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి

విష్ణు వర్ధన్ Jul 10, 2026 1:25 PM నాగర్ కర్నూల్ 1 viewsabout 1 hour ago
కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి - Udayam Digital
అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ హామీ ఇచ్చారు. అచ్చంపేటలో జరిగిన ఐఎన్టీయూసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులు సంస్థలో చేరేలా నాయకులు చొరవ చూపాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఐఎన్టీయూసీ నాయకులు క్రియాశీలకంగా వ్యవహరించాలని, ఓటరు పేర్లు గల్లంతు కాకుండా బీఎల్‌వోలతో సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...