వార్తలకు తిరిగి వెళ్లండి
వానాకాలంలో ఎండల మంట: 4 రోజులు ఇంతే

ఎల్నినో ప్రభావంతో వానాకాలంలోనూ తీవ్ర ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 37-39 డిగ్రీలకు చేరాయి.
మరో 4 రోజుల పాటు వర్షాలకు బ్రేక్ పడి, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Comments
Loading comments...