వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (CSE & AI) II సెమిస్టర్ రెగ్యులర్, I సెమిస్టర్ బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 59 మంది విద్యార్థులకు 59 మంది హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య జి. చంద్రశేఖర్ తెలిపారు.
సోమవారం జరిగిన పరీక్షలను ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరును తనిఖీ చేశారు.
Comments
Loading comments...
