వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. తారామతి బారాదరి, దుర్గం చెరువులను మరింతగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
వికారాబాద్ను టూరిజం హబ్గా, భాగ్యనగరంలో ఎకో పార్కులను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని, ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.
Comments
Loading comments...

