వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. SIRకు ముందు రాష్ట్రంలో 3.38 కోట్ల ఓట్లు ఉండగా, 2.64 కోట్ల మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. 9.22 లక్షల మంది మరణించినట్లు, 57.46 లక్షల మంది షిఫ్ట్/అందుబాటులో లేరని గుర్తించారు.
90 లక్షల మందికి నోటీసులు ఇచ్చి, సెప్టెంబర్ 16లోగా సమాధానం తీసుకుంటామని CEO సుదర్శన్ రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

