వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎంఏవై-జీ 2.0 కింద తెలంగాణకు ఒకేసారి 11,56,915 ఇళ్లు కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను కోరారు. ఆవాస్ ప్లస్ సర్వేలో 11.56 లక్షలకుపైగా కుటుంబాలు అర్హులుగా తేలాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.
ప్రతి పేద కుటుంబానికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందించేందుకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

