వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు బాధ్యతలు

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ఆయన ఈ పదవీ బాధ్యతలను చేపట్టారు.
గత సీఎస్ కే రామకృష్ణా రావు పదవీ విరమణ చేయడంతో, ఆ స్థానంలో ప్రభుత్వం సంజయ్ జాజును నియమించింది. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...