వార్తలకు తిరిగి వెళ్లండి
జూలై 2న తెలంగాణ కేబినెట్ భేటీ

సీఎం రేవంత్ అధ్యక్షతన జూలై 2న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో 34వ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలతో పాటు పలు కీలక బిల్లులు, ప్రజా సంక్షేమ పథకాలపై ఈ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...