వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెంలో ఈగల్ ఫోర్స్, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ. 2.62 కోట్ల విలువైన 525 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తరలిస్తున్న ఈ భారీ డ్రగ్స్ రాకెట్ను పోలీసులు అడ్డుకున్నారు.
లారీలోని రహస్య భాగంలో గంజాయిని దాచి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఎస్కార్ట్ వాహనంతో పాటు నగదును సీజ్ చేసిన అధికారులు, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Loading comments...

