Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రులకు తెలంగాణ మహనీయుల పేర్లు పెట్టాలి: మంత్రి

Follow Udayam on Google
జయ Aug 17, 2026 11:18 PM హైదరాబాద్తెలంగాణ
శ్రీ మర్రి చెన్నారెడ్డి పేరును TIMSకు ఖరారు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎల్బీనగర్ TIMSకు కొండా లక్ష్మణ్ బాపూజీ, అల్వాల్ TIMSకు మాజీ సీఎం టీ. అంజయ్య, వరంగల్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని కోరారు.

Comments

G
Loading comments...