వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హైడ్రా చీఫ్ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు వేటు..

హైదరాబాద్ హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. నిబంధనలకు విరుద్ధంగా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారన్న పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం.. ఆయనను బాధ్యతల నుంచి తొలగిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. చట్టపరిధి దాటి వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తీర్పుతో హైడ్రా తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...